Akhila Priya Couple Remanded : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసు, అఖిల ప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్
2 years ago
7
ARTICLE AD
Akhila Priya Couple Remanded : టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిల ప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని కర్నూలు జైలుకు తరలించారు. నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గీయులు దాడి చేశారు.