Akhila Priya Couple Remanded : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసు, అఖిల ప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్

3 years ago 16
ARTICLE AD
Akhila Priya Couple Remanded : టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిల ప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని కర్నూలు జైలుకు తరలించారు. నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గీయులు దాడి చేశారు.
Read Entire Article