AP BJP On Polavaram : పోలవరంపై వైసీపీ, టీడీపీ డ్రామాలు - ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
2 years ago
7
ARTICLE AD
Vishnu Vardhan Reddy వైసీపీ, టీడీపీలపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.