Bhatti Vikramarka : బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాస్తున్నాయి- భట్టి విక్రమార్క
2 years ago
5
ARTICLE AD
Bhatti Vikramarka : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికల కోసం కనీస వేతన చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.