Farmer Protest: మిల్లర్ల వేధింపులు తాళలేని రైతు ధాన్యం బస్తాలను దగ్ధం చేసి ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్లో జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు ధాన్యాన్ని చేర్చే క్రమంలో మిల్లర్ రైతును ఇబ్బందులకు గురి చేయడంతో ధాన్యం బస్తాలకు నిప్పంటించాడు.