Gidugu Rudraraju : మరో మణిపూర్ లా ఏపీ, మోదీ కాళ్ల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు- గిడుగు రుద్రరాజు

2 years ago 6
ARTICLE AD
Gidugu Rudraraju : కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా యూపీఏ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వైసీపీ మద్దతు ఇవ్వకపోవడం దారుణమని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆరోపించారు. కేసుల మాఫీ కోసం సీఎం జగన్ మోదీ కాళ్ల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
Read Entire Article