KTR Delhi Tour: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
2 years ago
5
ARTICLE AD
KTR Delhi Tour: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల వ్యవహారం, ప్రాజెక్టులకు అనుమతు వ్యవహారంపై చర్చించనున్నారు.