Lokesh Yuvagalam: ఏపీలో మైనింగ్ రంగాన్ని ప్రక్షాళన చేస్తామన్న నారా లోకేష్

2 years ago 5
ARTICLE AD
Lokesh Yuvagalam: ఏపిలో జగన్ మైనింగ్ కార్పొరేషన్ తప్ప మరెవరూ మైనింగ్ చేయకూడదని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ విమర్శించారు. బనగానపల్లె నియోజకవర్గం అముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ లో మైనింగ్ యజమానులు, కార్మికులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు.
Read Entire Article