Medak Narsapur Issue: తెలంగాణలో 40 రోజులుగా నర్సాపూర్ టికెట్ కోసం పోటీ పడి ఎవరు గ్రూప్ లు వారు మెయింటైన్ చేసుకున్నా చివరకు సునీత లక్ష్మారెడ్డికి టిక్కెట్ దక్కింది. ఇప్పుడు అభ్యర్థి ఖాయమయ్యాక ఒకరికొకరు ఎంత మేరకు సహకరించుకుంటారనేది చర్చగా మారింది.