Minister Harish Rao : కాంగ్రెస్ గెలిస్తే ఎన్ని ఎకరాలున్నా రైతు బంధు రూ.15 వేలు మాత్రమే -హరీశ్ రావు
2 years ago
6
ARTICLE AD
Minister Harish Rao : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బంధు కింద రూ.15 వేలు మాత్రమే ఇస్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు రూ.16 వేలు ఇస్తామన్నారు.