MP Pilli Subhash: వైసీపీ అధిష్టానంపై అలిగిన ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్?

2 years ago 6
ARTICLE AD
MP Pilli Subhash: వైసీపీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి.  సమీక్షా సమావేశాలకు వైసీపీ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీ  సమన్వయకర్త మిథున్ రెడ్డి మాత్రం అనారోగ్య కారణాలతోనే  పిల్లి  రాలేదని వివరణ ఇచ్చారు. 
Read Entire Article