Siddipet To Hyderabad: నేటి నుంచి సిద్ధిపేట సికింద్రాబాద్ రైలు.. నెరవేరిన దశాబ్దాల కల
2 years ago
7
ARTICLE AD
Siddipet To Hyderabad: సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు ప్యాసింజర్ రైలు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు మొదటి రైలును ప్రధాని వర్చువల్గా ప్రారంభించనున్నారు. దీంతో దశాబ్దాల కల నేటితో నిజం కానుంది.