Tirumala Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్.. న‌వంబ‌రు 10న వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

2 years ago 9
ARTICLE AD
TTD Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. ఈనెల 10వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో 2.25 ల‌క్షల టికెట్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Read Entire Article