Ys Avinash Reddy: సిబిఐ విచారణకు అవినాష్ దూరం..తల్లికి అనారోగ్యమే కారణం

2 years ago 5
ARTICLE AD
Ys Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు అవినాష్‌ రెడ్డి  హాజరు కాలేనని చివరి నిమిషంలో సమాచారం పంపారు. తల్లికి అనారోగ్య సమస్యలు ఉండటంతో  పులివెందుల వెళ్లాల్సి ఉన్నందున విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకు సమాచారం పంపారు. 
Read Entire Article