Kishan Reddy fires at KCR govt for farmers issues in telangana. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను వదిలేసి.. రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మినహా అన్ిన రాష్ట్రాలు పేదల కోసం లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాయన్నారు. పంటల బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవట్లేదని