జైపుర్ ఎక్స్ప్రెస్లో కాల్పులు - ఏఎస్సైతో సహా నలుగురు మృతి..!!
2 years ago
6
ARTICLE AD
An RPF constable allegedly shot dead four people including an ASI inside Jaipur Express earlier this morning. జైపూర్ ఎక్స్ ప్రెస్ లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఏఎస్సైతో సహా నలుగురు మృతి చెందారు. బోరివాలి స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.