డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం - సీఎం జగన్ మరో ముందడుగు..!!
2 years ago
5
ARTICLE AD
CM Jagan inugurates E Autos for usage Clean Andhra Pradesh at Tadepalli. రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. దీనికి అనుగుణంగా పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.