పవన్ కల్యాణ్ సమరశంఖం, ఇక జనం మధ్యనే - ఆట మొదలైంది..!!
2 years ago
4
ARTICLE AD
All set For janasena Chief Pawan Kalyan Varahi yatra to begin form Annavaram, likely to target YSRCP Govt. జనసేనాని పవన్ ఇక జనం మధ్యనే ఉండనున్నారు. ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ యాత్రకు “జనసేన వారాహి విజయ యాత్ర” అని పేరు పెట్టారు.