పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు: మోడీ చేతుల మీదుగా ఎప్పుడంటే?

2 years ago 5
ARTICLE AD
PM Narendra Modi to inaugurate new Parliament building on May 28. దేశ రాజధానిలో సెంట్రల్ విస్టా(Central Vista) ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. మే 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ అద్భుత కట్టడం జాతికి అంకితం కానుంది. ఈ మేరకు వివరాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
Read Entire Article