రైతులకు గుడ్‌న్యూస్: రైతుబంధు నిధులు ఖాతాల్లో జమ, ఎన్ని కోట్లంటే?

2 years ago 5
ARTICLE AD
Telangana government releases Rythu Bandhu funds. తెలంగాణ రైతులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. రైతు బంధు పథకం కింద రాయితీ సాయం పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తొలిరోజు రైతుబంధు నిధులు రూ. 642.52 కోట్లు జమ అయ్యాయి. ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Read Entire Article