Governors tamilisai, bandaru dattatreya and ministers, political leaders participated in Hyderabad Bonalu celebrations. హైదరాబాద్లో ఆదివారం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించారు. ఆషాఢమాసం చివరివారం నిర్వహించే బోనాలతో పాతబస్తీ లాల్దర్వాజ సింహవాహిని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి తెల్లవారుజ