శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్ ప్రెస్ వే: మోడీ తీపికబురు చెప్పాలన్న కేటీఆర్

2 years ago 5
ARTICLE AD
minister ktr inaugurates interchange on orr at narsingi, hyderabad. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తున్నామన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. మూసీ నదిపైనా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద రూ. 29.50 కోట్లతో నిర్మించిన ఇంటర్‌ఛేంజ్‌ను ఆయన ప్రారంబించారు.
Read Entire Article