Chennai Vande Bharat: వందేభారత్‌ చెన్నై వయా గూడూరు, రేణిగుంట, తిరువళ్లూరు

2 years ago 6
ARTICLE AD
Chennai Vande Bharat:  విజయవాడ-చెన్నై వందే భారత్‌ రైలును గూడూరు నుంచి  రేణిగుంట మార్గంలో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుత మార్గంలో నడపడం కంటే రేణిగుంట మార్గంలో తిరుపతి వెళ్లే వారికి అనువుగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. 
Read Entire Article