CM Jagan In Vahanmithra: ఏపీ ప్రజలు ఎన్నికల కురుక్షేత్రంలో అండగా నిలవాలన్న జగన్

2 years ago 7
ARTICLE AD
CM Jagan In Vahanmithra: రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలు తనకు అండగా నిలవాలని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ వాహనమిత్ర నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎవరు అడగకున్నా, ఉద్యమించకపోయిన సంక్షేమం అందిస్తున్నట్లు చెప్పారు. 
Read Entire Article