Kishan Reddy : తెలంగాణలో కొత్తగా 17 ఏకలవ్య పాఠశాలలు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు- కిషన్ రెడ్డి
2 years ago
7
ARTICLE AD
Kishan Reddy : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలో రూ.900 కోట్ల వ్యయంతో గిరిజన యునివర్సిటీ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.