Telangana Congress : మైనంపల్లి ఎఫెక్ట్...! తెరపైకి 'ఒకే కుటుంబానికి 2 టికెట్లు'
2 years ago
7
ARTICLE AD
TS Assembly Elections 2023: మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ లో రెండు టికెట్ల అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. తమకు కూడా రెండు టికెట్లు ఇవ్వాలని పలువురు సీనియర్ నేతలు… హైకమాండ్ ను కోరే పనిలో ఉన్నారని తెలుస్తోంది.